KRJ Bharath: ఏపీ శాసనమండలి ఛైర్మన్గా కుప్పం వైసీపీ నేత.. ఫోటో వైరల్..!!
KRJ Bharath: ఏపీలో కుప్పం రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైసీపీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమౌళి కుమారుడు కేఆర్జే భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కుప్పం నియోజకవర్గ ఇంఛార్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా మండలి ఛైర్మన్ అవతారం ఎత్తారు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికై.. దేశంలోనే అతి చిన్న వయసులో స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నేతగా గుర్తింపు సాధించారు. తాజాగా ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న వైసీపీ యువ నేత కేఆర్జే భరత్ శాసన మండలి ఛైర్మన్ కుర్చీలో కూర్చోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Read Also:Typewriters Museum: మధ్యప్రదేశ్ వ్యక్తి రికార్డు.. 450 టైప్ రైటర్లతో మ్యూజియం ఏర్పాటు
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కాసేపు విశ్రాంతి తీసుకోగా… ఆయన స్థానంలో భరత్ మండలి ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. మోషేన్ రాజు గైర్హాజరీలో డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న జకియా ఖానామ్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్యానెల్ ఛైర్మన్గా ఉన్న భరత్.. కాసేపు మండలి ఛైర్మన్ కుర్చీలో కూర్చుకున్నారు. దీంతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 2019 ఎన్నికల్లో కుప్పం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మృతి చెందారు. తండ్రి మృతితో కుప్పం వైసీపీ ఇంఛార్జి బాధ్యతలను సీఎం జగన్ భరత్కు అప్పగించారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం ఆయనకు శాసన మండలి సభ్యత్వాన్ని కట్టబెట్టింది.
మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..
#Kuppam #KRJBHARATH #MLCBHARATHKUPPAM #AndhrapradeshLegislativeCouncil pic.twitter.com/4IfJLuP8Gk
— KRJ Bharath (@krj_bharath) September 17, 2022
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!