What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల్లో సీఎం సభలు.. నేడు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్న మంత్రులు..
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
* నేడు నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పర్యటన. డీసీసీ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న మహేష్ గౌడ్..
* నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. గోపినాథపట్నంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న సీఎం.. పెన్షన్ల పంపిణీ అనంతరం గొల్లగూడెంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం..
* నేటి నుంచి రెండు రోజులు పాటు ముంబైలో జరిగే ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్-2025’లో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్..
* నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్..
* ఫిల్మ్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కీలకోపన్యాసం చేసి పెట్టబడులను ఆహ్వానించనున్న మంత్రి దుర్గేష్
* నేడు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ముందుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. తన రాజీనామా ఆమోదించడం లేదంటూ.. ఏపీ హైకోర్టులో కేసు వేసిన జయమంగళ వెంకటరమణ.. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి ఛైర్మన్ ను ఆదేశించిన హైకోర్టు.. రాజీనామా ఆమోదంపై ఎమ్మెల్సీతో మాట్లాడనున్న మండలి ఛైర్మన్..
* నేడు అనంతపురం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులు.. మాజీమంత్రి శైలజానాథ్ నేతృత్వంలో అరటి రైతుల ఆందోళన..
* నేటి నుంచి టీడీపీ శిక్షణా శిబిరం.. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 144 మందికి శిక్షణ..
* నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం..
* నేడు విశాఖలో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం.. కైలాసగిరిపై అందుబాటులోకి రానున్న స్కైవాక్ బ్రిడ్జి..
* నేడు ఏపీలో భారీ వర్షాలు.. దిత్వా తుఫాన్ ఎఫెక్టుతో ఇవాళ తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు..
* నేడు తెలంగాణపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
* నేడు ఐ-బొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై విచారణ.. మరో మూడు కేసుల్లో నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్న పోలీసులు.. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు..
* నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఉదయం 10.30 గంటలకి పార్లమెంట్ బయట ప్రధాని మోడీ ప్రసంగం..
* నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ ప్రక్రియపై చర్చకు పట్టుపట్టనున్న ప్రతిపక్షాలు.. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఉభయ సభలకు చెందిన ప్రతిపక్షాల నేతల సమావేశం.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆఫీసులో విపక్షాలు భేటీ..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..