ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించనున్న గుంటూరు రేంజ్ డీఐజీ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ మలిక గర్గ్అన్నవరం దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన నిత్యాన్నదానం భోజనాల తయారీకి స్టీమ్ బాయిలర్లురష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ భేటీరైల్వే మరమ్మతుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబద్ పరిధిలో 20 ఎంఎంటీఎస్ రైళ్ళు రద్దునేడు పుణెలో ప్రధాని మోడీ పర్యటన. పుణె మెట్రోరైల్ ను ప్రారంభించనున్న మోడీ.శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలు లో భాగంగా ఇవాళ స్వామి వారి ధ్వజావరోహణ కార్యక్రమం. సాయంత్రం స్వామి అమ్మ వార్లకు వసంతోత్సవం.నేడు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాయలసీమ భవితవ్యంపై చర్చ