Minister Anitha: ఖైదీలకు రాఖీలు కట్టిన హోం మంత్రి అనిత..
- విశాఖ కేంద్ర కారాగారానికి హోంశాఖ మంత్రి అనిత..
- జైల్లోని 30 మంది ఖైదీలకు రాఖీ కట్టి వంగలపూడి అనిత..
- ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనమైతాయి: మంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించాం.. యువత మంచి, చెడులను తెలుసుకోవాలని సూచించింది. తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనం అయిపోతాయని వెల్లడించింది. తమ బంగారు భవిష్యత్త్ ను యువత నాశనం చేసుకోకండి అని హోంశాఖ మంత్రి అనిత పిలుపునిచ్చింది.
Read Also: CPI Narayana: కేంద్రం కటాక్షం లేకపోతే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు పోకుండా ఉంటారా..?
Also Read
ఇక, ఖైదీల జీవితాల్లో మార్పు రావాలి అని మంత్రి అనిత పేర్కొనింది. బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం.. వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీపౌర్ణమి జరుపుకోవాలి అని కోరింది. తప్పుడు పనులు చేసి జైలుకు రావొద్దని తెలిపింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!