Cruise Terminal Project: విశాఖకే తలమానికం క్రూజ్ టెర్మినల్ ప్రాజెక్ట్
విశాఖపట్నం.. సాగరతీరం మరింతగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతోంది. పరిపాలన రాజధానిగా త్వరలో రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయి. విశాఖకు తలమానికంగా భావిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక క్రూజ్ టెర్మినల్ ప్రోజెక్టు 2023 కల్లా విశాఖపట్నంలో ప్రారంభం కానుందపి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
దాదాపు 2000 చదరపు మీటర్ల వైశాల్యంతో 96 కోట్ల రూపాయల అంచనాతో సుమారు 50 వేల నుండి లక్ష వరకు సామర్థ్యం కలిగిన గ్రాస్ రిజిస్టర్ టన్నేజి కంటైనర్ల సామర్థ్యంతో విశాఖలో క్రూజ్ టెర్మినల్ ను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ తెలిపారు. మంగళవారం పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ మంత్రి సమాధానమిచ్చారు.
Also Read
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
Naga Chaitanya: శోభితాతో రిలేషన్.. ఎట్టకేలకు నోరు విప్పిన చైతన్య
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఇప్పటికే టూరిజంలో ప్రపంచంలోనే తొలి పది పర్యాటక ప్రదేశాలలో స్థానం సంపాదించవలసిన విశాఖపట్నం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంతో వెనుకబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో ప్రారంభించబోతున్న క్రూజ్ టెర్మినల్ ఆ ఘనతను సాధించే అవకాశం ఉందన్నారు. విశాఖను అతి త్వరలో ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో మొదటి వరుసలో నిలుపగలదని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను మరింత చొరవ తీసుకొని వీలైనంత తొందరగా క్రూజ్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలియజేశారు.
తాజావార్తలు
-
Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా రికార్డు!
-
Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!