New Year Celebrations: బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..
- బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
- 31 రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం
- నగర వాసులకు పలు సూచనలు చేసిన సీపీ రాజశేఖర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో.. 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర వాసులకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేదు.. రాత్రి 11 గంటల తరువాత వాహనాలు నడుపు వ్యక్తి అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడప రాదని తెలిపారు. అలాగే.. ట్రిపుల్ రైడింగ్ చేసి వాహనం నడుప రాదు.. మద్యం సేవించి వాహనాలు నడుప రాదని అన్నారు. ప్రధాన రహదారులు అయిన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బి.ఆర్.టి. ఎస్. రోడ్ల పై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించబడునని సీపీ చెప్పారు.
Read Also: Taliban: పాకిస్తాన్పై తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన..
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత), కనక దుర్గా ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అనుమతించబడదని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. వెస్ట్ బైపాస్ రోడ్డులో ప్రయాణానికి పూర్తిగా ఆంక్షలు విధించడమైనదని చెప్పారు. కాబట్టి అటువైపు ఎవరు వెళ్ళరాదు.. నూతన సంవస్సర వేడుకలు జరుపుకోరాదని తెలిపారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదని వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరుగ రాదని అన్నారు.
Read Also: MLC Kavitha: కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..
హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రివేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుంది.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలంసర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరేత్తించడం.. అతి వేగంతో రోడ్లపై తిరగటం.. వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం.. బాణాసంచా పేల్చడం వంటి చేయవద్దని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.
తాజావార్తలు
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!