AP FiberNet Case: ఫైబర్ నెట్ కేసులో కొత్త ట్విస్ట్..!
- ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం..
- చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేస్తున్నారు..
- అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP FiberNet Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. 2023లో ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.. అయితే, ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చారు.. అప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి అక్రమాలపై ఎండీ మధుసూదన్ రెడ్డికి రాసిన లేఖను ఆయన విచారణ జరపాలని సీఐడీకి పంపారు.. విచారణ జరిపిన సీఐడీ కేసు నమోదు చేసింది.. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది..
Read Also: Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఫైబర్ నెట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టెండర్లు కట్టబెట్టారు అనేది.. అక్రమాలు జరిగాయిని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.. ప్రధానంగా తరాసాఫ్ట్ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న దానికి టెండర్లు అప్పగించారని దాని సంస్థ యజమానికి ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా స్థానం కల్పించారని పేర్కొన్నారు.. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయటంతో పాటు కొన్ని ఆస్తులును అటాచ్మెంట్ కూడా చేసేందుకు అప్పట్లో సిద్దమయ్యారు.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని సీఐడీ, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.. అభ్యంతరాలకు సంబంధించి కూడా తాజా మాజీ ఎండీలు అభ్యంతరాలు లేవని చెప్పడంతో కేసు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది.. దీంతో ఈ సమాచారం తనకు వచ్చిందని అప్పట్లో చైర్మన్ గా ఉన్న తాను అక్రమాలపై ఎండీకి తెలియజేస్తేనే కేసు నమోదు అయిందని.. తనకు ఎటువంటి సమాచారం కానీ తన అభ్యంతరాలను గాని పరిగణలోకి తీసుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేస్తారు అంటూ గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెక్షన్ క్లోసింగ్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై సోమవారం విచారణ జరగనుంది ..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..