AP FiberNet Case: ఫైబర్ నెట్ కేసులో కొత్త ట్విస్ట్..!
- ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం..
- చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేస్తున్నారు..
- అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP FiberNet Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. 2023లో ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.. అయితే, ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చారు.. అప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి అక్రమాలపై ఎండీ మధుసూదన్ రెడ్డికి రాసిన లేఖను ఆయన విచారణ జరపాలని సీఐడీకి పంపారు.. విచారణ జరిపిన సీఐడీ కేసు నమోదు చేసింది.. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది..
Read Also: Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఫైబర్ నెట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టెండర్లు కట్టబెట్టారు అనేది.. అక్రమాలు జరిగాయిని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.. ప్రధానంగా తరాసాఫ్ట్ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న దానికి టెండర్లు అప్పగించారని దాని సంస్థ యజమానికి ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా స్థానం కల్పించారని పేర్కొన్నారు.. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయటంతో పాటు కొన్ని ఆస్తులును అటాచ్మెంట్ కూడా చేసేందుకు అప్పట్లో సిద్దమయ్యారు.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని సీఐడీ, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.. అభ్యంతరాలకు సంబంధించి కూడా తాజా మాజీ ఎండీలు అభ్యంతరాలు లేవని చెప్పడంతో కేసు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది.. దీంతో ఈ సమాచారం తనకు వచ్చిందని అప్పట్లో చైర్మన్ గా ఉన్న తాను అక్రమాలపై ఎండీకి తెలియజేస్తేనే కేసు నమోదు అయిందని.. తనకు ఎటువంటి సమాచారం కానీ తన అభ్యంతరాలను గాని పరిగణలోకి తీసుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేస్తారు అంటూ గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెక్షన్ క్లోసింగ్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై సోమవారం విచారణ జరగనుంది ..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..