AP FiberNet Case: ఫైబర్ నెట్ కేసులో కొత్త ట్విస్ట్..!
- ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం..
- చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేస్తున్నారు..
- అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్..
AP FiberNet Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. 2023లో ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.. అయితే, ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చారు.. అప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి అక్రమాలపై ఎండీ మధుసూదన్ రెడ్డికి రాసిన లేఖను ఆయన విచారణ జరపాలని సీఐడీకి పంపారు.. విచారణ జరిపిన సీఐడీ కేసు నమోదు చేసింది.. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది..
Read Also: Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఫైబర్ నెట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టెండర్లు కట్టబెట్టారు అనేది.. అక్రమాలు జరిగాయిని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.. ప్రధానంగా తరాసాఫ్ట్ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న దానికి టెండర్లు అప్పగించారని దాని సంస్థ యజమానికి ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా స్థానం కల్పించారని పేర్కొన్నారు.. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయటంతో పాటు కొన్ని ఆస్తులును అటాచ్మెంట్ కూడా చేసేందుకు అప్పట్లో సిద్దమయ్యారు.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని సీఐడీ, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.. అభ్యంతరాలకు సంబంధించి కూడా తాజా మాజీ ఎండీలు అభ్యంతరాలు లేవని చెప్పడంతో కేసు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది.. దీంతో ఈ సమాచారం తనకు వచ్చిందని అప్పట్లో చైర్మన్ గా ఉన్న తాను అక్రమాలపై ఎండీకి తెలియజేస్తేనే కేసు నమోదు అయిందని.. తనకు ఎటువంటి సమాచారం కానీ తన అభ్యంతరాలను గాని పరిగణలోకి తీసుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేస్తారు అంటూ గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెక్షన్ క్లోసింగ్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై సోమవారం విచారణ జరగనుంది ..
తాజావార్తలు
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!