Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రేపు వీఐపీ దర్శనాలకు బ్రేక్..!
- ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- భక్తుల రద్దీ దృష్యా వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు..
- రేపు అందరికి ఉచిత దర్శనాలతో పాటు లడ్డూ అందజేస్తాం: ఈవో శీనానాయక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 10 రోజుల్లో మొత్తం 11 లక్షల 28 వేల 923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. దేవస్థానం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 17 లక్షల 29 వేల 57 లడ్డూలు అమ్ముడుపోగా, 2 లక్షల 33 వేల 116 మంది అన్నప్రసాదం స్వీకరించారు అని పేర్కొన్నారు. ఇక, చిన్నారులకు ప్రత్యేక రక్షణ చర్యగా ఇప్పటి వరకు 49 వేల 597 చైల్డ్ ట్యాగ్లు అమర్చినట్లు ఈవో వీకే శీనా నాయక్ వెల్లడించారు.
Read Also: Tribal Students Death: అనారోగ్యంతో గిరిజన విద్యార్థినులు మృతి.. భయాందోళనలో తల్లితండ్రులు
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
అయితే, రేపు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని ఇంద్రకీలాద్రి ఈవో శీనా నాయక్ తెలిపారు. రేపు ఎలాంటి వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. అన్ని క్యూలైన్లు ఉచితమే.. ప్రతి భక్తునికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామన్నారు. కాగా, కృష్ణా నదిలో వరద కారణంగా రేపు జల విహారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం హంస వాహనంపై ఉత్సవ మూర్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు. అర్థరాత్రి 2 గంటల నుంచే (తెల్లవారితే గురువారం) అమ్మవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!