Diarrhea Cases: విజయవాడలో తగ్గని డయేరియా కేసులు.. ఇప్పటికే 380కి పైగా..!
- విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు..
- కొనసాగుతున్న మెడికల్ క్యాంప్..
- 380కి చేరిన డయేరియా కేసుల సంఖ్య..
- జ్వరం కారణంగా బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diarrhea Cases: విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరి పేటలో రోజు రోజుకు డయేరియా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు 380 మందికి పైగా డయేరియా సోకినట్లు సమాచారం. ఇంకా 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళినా, ఆ తర్వాత కూడా డయేరియాతోనే వారు తిరిగి దవాఖానకు వస్తున్నారు.
Read Also: Murder: కూతురు స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన వీడియోగ్రాఫర్.. సినిమా రేంజ్లో హత్య చేసిన తండ్రి..!
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
అయితే, డయేరియాకు సంబంధించిన నీటిని సేకరించి ల్యాబ్ కి పంపిన రిపోర్టులు ఇవాళ్టికి కూడా రాలేదు. మరోవైపు, విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మెడికల్ క్యాంపునను కొనసాగిస్తున్నారు. మెడికల్ క్యాంపులో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వాటిని టెస్టుల కోసం ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఇప్పటి వరకూ జ్వరాల కోసం మాత్రమే బ్లడ్ టెస్టులు చేస్తున్నారు.. అలాగే, బాధిత కుటుంబాలకు మంచినీరు, శానిటైజేషన్ కిట్లను అధికారులు పంపిణీ చేస్తున్నారు. డయేరికాకు గల కారణాలు తెలీక ఆందోళనలో రాజరాజేశ్వరి పేట వాసులు ఉన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!