Nipah Virus: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nipah Virus: కేరళలో తగ్గుముఖం పట్టిన నిఫా కేసులు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. తాజాగా బెంగాల్ లో కూడా దీని అలికిడి ప్రారంభమైంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఈ వైరస్ ముప్పు పొంచి ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. మరోవైపు నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన అధ్యయనంలో చెప్పారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ గబ్బిలాల వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేరళలో ఈ వైరస్ తో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది.
Read Also: Bigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు జీజీహెచ్ అధికారులు. కోవిడ్ కంట్రోల్ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అంతకంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 21 మందికి వెంటనే ట్రీట్మెంట్ అందించేలా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, మానిరింగ్ సిస్టం, 24 గంటలు ప్రత్యేక డాక్టర్లు, ఒక సూపర్వైజర్, ప్రత్యేక పరీక్షా విధానాల సదుపాయాలు కల్పించారు. ఎటువంటి మెడిసిన్ కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. జ్వరం వచ్చి తగ్గకపోయినా.. విపరీతమైన ఆయాసం, మర్చిపోవడం, మెదడు సంబంధిత లోపాలు కనిపించినా అది నిఫా వైరస్ ప్రభావమే అని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చినపుడు పారాసిటమాల్ మాత్రమే వేయాలని.. తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలతో అక్కడి వైద్యులు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?