Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. భారీగా భక్తుల రాకతో నిమిషానికో బస్సు
- తిరుమలకు భారీగా రానున్న భక్తులు..
- తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన పోలీసులు..
- తిరుమల వచ్చేవారికి ఇబ్బంది లేకుండా అధికారుల ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికో బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తిరుపతి- తిరుమల మధ్య 425 బస్సు సర్వీసులు నడవనున్నాయి. మామిడి కాయల మార్కెట్, చెర్లోపల్లి సమీపంలోని హైవే, దేవలోక్, SVCE కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ తదితర ప్రాంతాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికి ఒక బస్సు చొప్పున 3,125 ట్రిప్పులతో దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు ప్రయాణించేలా అధికారులు సన్నాహాలు సిద్ధం చేశారు.
Read Also: Vijay : విజయ్ ర్యాలీలో తొక్కిసలాట .. మండిపడిన శరత్కుమార్
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
అయితే, తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలకు వెళ్ళే భక్తుల కోసం తిరుపతిలో 10 చోట్లా బస్సులు, కార్లు, టూ వీలర్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇస్కాన్ టెంపుల్, నెహ్రూ మున్సిపల్ హైస్కూలు, భారతీయ విద్యా భవన్ గ్రౌండ్, దేవలోక్, చెర్లోపల్లి, వకుళమాత ఆలయాల దగ్గర పార్కింగ్, మ్యాంగో మార్కెట్ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇక, అలిపిరి నుంచి తిరుమలకు సుమారు నాలుగు వేల వాహనాల వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?