Rajya Sabha: వైసీపీ నుంచి రేసులో ఉన్నది వీళ్లేనా?
రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 10న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది ఎంపీల పదవీ కాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1లోపు పూర్తి కానుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఉండగా.. ఏపీలో నాలుగు స్థానాలు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
అయితే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ ఎంపీల సీట్లలో కొన్ని ప్రస్తుతం వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఈ నాలుగు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. పదవీ కాలం ముగిసే సభ్యులలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. కానీ మళ్లీ ఆయనకే పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే మిగతా మూడు స్థానాలకు పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత బీద మస్తాన్రావు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, జగన్ కేసులను వాదించే న్యాయవాది నిరంజన్రెడ్డితో పాటు కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ ఆదానీ కుటుంబంలో ఒకరికి రాజ్యసభ సభ్యత్వం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!