గత ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుండానే ఐఆర్ ప్రకటించింది: వెంకట్రామిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీలో ఉద్యోగ సంఘాలకు రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రా మిరెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బొప్పరాజు, బండి శ్రీని వాస్లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రా మిరెడ్డి మాట్లాడుతూ .. గత ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుం డానే ఐఆర్ ప్రకటించిందన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతిని ధులు వాళ్ల పనులు కాకపోవడంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తు న్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేలా కొంత మంది ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుడి చేత్తో.. ఎడం చేత్తో ఓట్లేశామంటూ కామెంట్లు చేసిన వాళ్లు రాష్ట్రం మొత్తం తిరిగి టీడీపీకి ఓట్లేయించారని వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా సెక్రటేరియట్లో చంద్రబాబుకు పాలాభిషేకాలు చేశారని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. సీఎంతో చర్చించి పీఆర్సీ నివేదిక ఇస్తామని సీఎస్ చెప్పారు కానీ.. ఫలానా తేదీన వచ్చేయండని చెప్పలేదన్నారు. గతంలో సీఎంను కలిశాం.. అన్ని చేసేస్తామని చెప్పిన వాళ్లే.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆందోళనలు చేయడం దేనికంటూ వెంకట్రామిరెడ్డి వారిని ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..