Nuziveedu Police Station: నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు ఫిర్యాదు దారులు. బాధితుల దాడితో తలుపులు మూసేశారు పోలీసులు. పెళ్ళైన మూడు నెలలకే వరకట్న వేధింపులతో పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళ. అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. అయితే, నిన్నటి నుండి ఐశ్వర్య కనిపించకపోవటంతో పోలీసులని ఆశ్రయించారు ఆమె తల్లితండ్రులు. దీంతో భర్త రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Read Also: Airbus Beluga : హైదరాబాద్లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
రాజ్ కుమార్ అరెస్ట్ వార్త తెలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు పట్టించుకోక పోవటం వల్లే ఐశ్వర్య కనిపించటం లేదని ఆమె తల్లి తండ్రులు ఒక పక్క ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ తప్పేం లేదని వారి కుటుంబ సభ్యులు మరో పక్క పోలీసు స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. ఆగ్రహంతో వున్న మహిళలకు , పోలీసులకు మధ్య తోపులాటతో స్టేషన్ గేట్లు మూసేశారు సిఐ , ఎస్సైలు. తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు ఐశ్యర్య తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also: World Bank About India: ఇండియా గురించి ‘ప్రపంచం’ ఏమంటోంది?
గెద్దనాపల్లి స్కూళ్ళో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 17 మంది స్టూడెంట్స్ కి అస్వస్థత కలిగింది. బిర్యానీ సరిగా వండకపోవడం వలన అస్వస్థతకు కారణంగా వైద్యులు ప్రాధమికంగా నిర్ధారించారు. దీంతో ఉపాధ్యాయులని నిలదీశారు తల్లిదండ్రులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విద్యార్థులకి చికిత్స అందచేస్తున్నారు.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!