Nuziveedu Police Station: నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు ఫిర్యాదు దారులు. బాధితుల దాడితో తలుపులు మూసేశారు పోలీసులు. పెళ్ళైన మూడు నెలలకే వరకట్న వేధింపులతో పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళ. అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. అయితే, నిన్నటి నుండి ఐశ్వర్య కనిపించకపోవటంతో పోలీసులని ఆశ్రయించారు ఆమె తల్లితండ్రులు. దీంతో భర్త రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Read Also: Airbus Beluga : హైదరాబాద్లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా
Also Read
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
రాజ్ కుమార్ అరెస్ట్ వార్త తెలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు పట్టించుకోక పోవటం వల్లే ఐశ్వర్య కనిపించటం లేదని ఆమె తల్లి తండ్రులు ఒక పక్క ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ తప్పేం లేదని వారి కుటుంబ సభ్యులు మరో పక్క పోలీసు స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. ఆగ్రహంతో వున్న మహిళలకు , పోలీసులకు మధ్య తోపులాటతో స్టేషన్ గేట్లు మూసేశారు సిఐ , ఎస్సైలు. తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు ఐశ్యర్య తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also: World Bank About India: ఇండియా గురించి ‘ప్రపంచం’ ఏమంటోంది?
గెద్దనాపల్లి స్కూళ్ళో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 17 మంది స్టూడెంట్స్ కి అస్వస్థత కలిగింది. బిర్యానీ సరిగా వండకపోవడం వలన అస్వస్థతకు కారణంగా వైద్యులు ప్రాధమికంగా నిర్ధారించారు. దీంతో ఉపాధ్యాయులని నిలదీశారు తల్లిదండ్రులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విద్యార్థులకి చికిత్స అందచేస్తున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!