Vangalapudi Anitha:న్యాయం అడిగితే కేసులు పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పోలీసులు, సీఐడీ అధికారుల తీరుపై మండిపడ్డారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆమె మాట్లాడారు. సిఐడి ఛీఫ్ సునీల్ సిఎంకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారన్నారు. ఏకేసు పెట్టక పోయినా సిఐడి కావాలని కేసులు పెడుతుంది. నేను అంబేద్కర్ వాదినని చెప్పి ఆయనకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి రాజారెడ్డి రాజ్యాంగానికి కొమ్ముకాస్తున్నాడు. సాటి దళితుడు డాక్టర్ సుధాకర్ పై పిచ్చోడనే ముద్రవేసి చనిపోయేలా చేశారు. అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే అర్హత సిఐడి ఛీఫ్ సునీల్ కుమార్ కు లేదని మండిపడ్డారు.
వరప్రసాద్ కి గుండుకొట్టించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. జగన్ కోడి కత్తి నాటకమాడి సియం అయ్యాడు.. దళితుడైన కోడి కత్తి సీను నాలుగు సంవత్సరాలుగా జైలులో మగ్గి పోతున్నాడు..కత్తి శీను తల్లిదండ్రులు సిఎం కు కలిసేందుకు వెళితే వెనక్కు పంపారు. ఇప్పటికి అతనికి న్యాయం చేయలేదు.. దళితులను అడ్డంపెట్టుకుని రాజ్యాధికారం చేపట్టిన జగన్ కుటుంబం వారినే తుంగలో తొక్కుతుంది.. దళితుడైన సిఐడి ఛీఫ్ ను అడ్డం పెట్టుకుని సియం జగన్ నాటకాలాడుతున్నాడన్నారు. వీటన్నింటిపై సిఐడి ఛీఫ్ ఎందుకు స్పందించడంలేదు?
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
Read Also: Harish Rao: బీజేపీ నాయకులు గల్లీ నేతలకంటే దిగజారి మాట్లాడుతున్నారు
ఎస్సీ సబ్ ప్లాన్ ని నిర్వీర్యం చేసిన సియం దగ్గర సునీల్ కు ఎలా పనిచేయాలనిపిస్తుంది? నేను ఒక దళితురాలిగా అడుగుతున్నా .. నీకు చిత్తశుద్ది ఉంటే జగన్ నామస్మరణ ఆపాలి. పులివెందులలోని నాగమ్మ అనే మహిళ విషయంలో మాపై అట్రాసిటీ కేసులు పెట్టారు..మళ్ళీ సెక్షన్లు మార్చి కేసులు పెట్టారు. కుటుంబ నేపథ్యాలు మేము కూడా మాట్లాడగలం. సునీల్ వ్యవహారశైలి వల్ల చాలా మంది పోలీసులు వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారు. వచ్చేది మా ప్రభుత్వం ఎవరినీ వదలం .. అందరి చిట్టా మాదగ్గర ఉందన్నారు. సీఐడీ ఇంటరాగేషన్ పేరుతో నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయట వ్యక్తులు ఎవరు మాకు తెలుసు.. సిఎంకు ఎలా వీడియోలు చూపించారో తెలుసు.. ఇది బెదిరింపు కాదు రాజ్యాంగపరంగా అధికారం లోకి రాగానే చర్యలు తీసుకుంటాం. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కోరుతున్నా అన్నారు వంగలపూడి అనిత.
Read Also: YSRCP Kapu Leaders Meeting: రాజమండ్రిలో కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!