Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Srikakulam Woman Won Misses India Andhra Pradesh Title

మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా శ్రీకాకుళం జిల్లా మహిళ

Published Date :January 19, 2022 , 12:12 pm
By Ramesh Nalam
మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా శ్రీకాకుళం జిల్లా మహిళ
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ అరుదైన ఘనత సాధించింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో మూడు టైటిళ్లు గెలుచుకున్న ఏకైక మహిళగా శ్రీకాకుళం జిల్లా వాసి పైడి రజనీ రికార్డులకెక్కింది. గ్రాండ్ ఫినాలేలో జరిగిన క్లాసిక్ కేటగిరిలో మిసెస్‌ డైనమిక్‌ టైటిల్, కల్చరల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ టైటిల్, క్రౌన్‌ ఆంధ్రప్రదేశ్ టైటిళ్లను పైడి రజనీ గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 100 మంది మహిళలు పాల్గొనగా… 38 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు. తుది ఫలితాల్లో రజనీ విజేతగా నిలిచారు.

Read Also: శ్రీకాకుళం జిల్లాలో కాల్పుల కలకలం.. సర్పంచ్‌పై గన్‌షాట్

సింగపూర్, ముంబై, బెంగళూరు, చెన్నైకు చెందిన వారు న్యాయనిర్ణేతలుగా పాల్గొన్న మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పోటీల్లో జిల్లా వాసి విజేతగా నిలవడం గర్వకారణమని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో జన్మించిన పైడి రజనీ ఎంఏ, ఎంఈడీ అభ్యసించారు. ఆమె భర్త పైడి గోపాలరావు పాలకొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌గా సేవలు అందించారు. రజనీ తల్లి బొడ్డేపల్లి ఉమాదేవి దేవదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. రజని ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. గతంలో శ్రీకాకుళంలో పార్ట్‌టైమ్‌ టీచర్‌గా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం విశాఖలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • LATEST TELUGU NEWS
  • misses india
  • srikakulam district

తాజావార్తలు

  • Amit Shah: లోక్‌సభ సాక్షిగా ఇండీ కూటమికి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. నార్త్ – సౌత్ అంటూ విడగొడితే ఖబర్దార్!

  • Women Reservation: సారీ మహిళ.. లోక్‌సభలో వీగిపోయిన బిల్లు..

  • Samsung Galaxy A27: సామ్ సంగ్ గెలాక్సీ A27 ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో.. 6.7 ఇంచ్ పంచ్-హోల్ డిస్‌ప్లే, 45W ఛార్జింగ్

  • GT vs KKR: విక్టరీ కోసం కోల్‌కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Sachin Tendulkar: నా కెరీర్‌లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్

ట్రెండింగ్‌

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions