Minister Nara Lokesh: పవన్ కల్యాణ్ సవాల్ను స్వీకరించిన లోకేష్.. నేను రెడీ..!
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్ను స్వీకరించిన మంత్రి లోకేష్..
- కోటి మొక్కలు నాటాలన్న పవన్ సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను..
- ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించారు మంత్రి నారా లోకేష్.. నేను రెడీ అని ప్రకటించారు.. మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ సందర్భంగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు.. చదువు, మార్కులు, ఇతర అంశాలపై చర్చించారు.. ఇంతకీ పవన్ కల్యాణ్ విసిరిన ఆ సవాల్ ఏంటి? లోకేష్ ఎందుకు స్వీకరించారనే విషయాల్లోకి వెళ్తే..
Read Also: Compact vs Slim Phones: కాంపాక్ట్, స్లిమ్ ఫోన్లు.. ఏది బెస్ట్? ఎందుకు..?
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ఆ మధ్య అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు.. మేం మొక్కలు నాటుతున్నాం.. మీరు మొక్కలు నాటేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోటి మొక్కలు నాటాలన్న సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను అని ఈ రోజు వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు..
Read Also: Off The Record: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం గులాబీ పార్టీ స్కెచ్ మార్చిందా..?
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.. తల్లికి వందనం పథకం కింద నలుగురు విద్యార్థులకు సాయం అందగా.. విద్యార్థులు, వారి తల్లితో మంత్రి లోకేష్ మాట్లాడారు.. విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.. ఇక, గురు పౌర్ణమి రోజు… పుట్టపర్తి లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు లోకేష్.. ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్న ఆయన.. ప్రైవేట్ స్కూల్స్ లో బాయిలర్ కోళ్లలా కట్టేసి విద్యాబోధన జరుగుతుంది.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆట, పాటలతో ఆరోగ్యకరమైన విద్యను అందిస్తున్నాం అన్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాల్లో.. రాజకీయ పార్టీల రంగులు లేవన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి మొక్కలు నాటాలన్న సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను..ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు..గతంలో ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకుండా పోయింది.. ఇప్పుడు, సత్య సాయి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నాం.. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చాం.. మెగా డీఎస్సీ ప్రకటించాం… ఆగస్టు కల్లా టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అని తెలిపారు.. డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం అన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!