Kotamreddy Sridhar Reddy: మానవత్వంతో శ్రీకాంత్కి పెరోల్ లేఖ.. వేరే ఉద్దేశ్యం లేదు..
- శ్రీకాంత్ పెరోల్ కోసం నేను, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖలను హోంశాఖ తిరస్కరించింది..
- జూలై 16న మా లేఖలు తిరస్కరించబడినట్లు అధికారులు రాతపూర్వకంగా తెలియజేశారు..
- కానీ, జూలై 30న రౌడీ షీటర్ శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేశారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy: రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ రూరల్ ఇంచార్జ్, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చాను.. వివిధ సమస్యల్లో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు.. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు.. జూలై 16వ తేదీన నేను, గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాత పూర్వక సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, జులై 30న అధికారులు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారు. 16న మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు.. దీనిపై విచారిస్తున్నామని హోంశాఖ మంత్రి అనిత చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manisha Koirala : రిలేషన్లే నా జీవితాన్ని నాశనం చేసాయి: మనీషా కోయిరాలా
Also Read
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
అయితే, పెరోల్ లేఖలు ఇవ్వడమే తప్పని వైసీపీ అంటోంది.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఇదే శ్రీకాంత్ కి లేఖలు ఎలా ఇచ్చారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆ లేఖల ఆధారంగా శ్రీకాంత్ కి అప్పట్లో పెరోల్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను.. అధికారానికి 16 నెలల ముందే నేను గత ముఖ్యమంత్రి జగన్ ని వ్యతిరేకించి బయటకు వచ్చా.. నేను దందాలు చేసి ఉంటే వైసీపీలో ఉన్నప్పుడు నా మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా, దాడులు చేశామా.. వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడినని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!