Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం.. రూ.10 కోట్ల మేర లూటీ
- కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం..
- గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామని ఫేక్ కంపెనీలు ఏర్పాటు..
- యాక్సిస్ బ్యాంక్ కేంద్రం రూ. 10.16 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10 కోట్ల 60 లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్ళు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేశారు ఈ చీటర్స్. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి.. వారి పేరు మీద లోన్లు అప్లై చేసిన వ్యక్తులు.. ఫేక్ కంపెనీలో నుంచి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేసి.. యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు.
Read Also: WAR 2 vs Coolie : బడా నిర్మాత చేతుల్లోకి కూలీ నార్త్ రిలీజ్.. వార్ 2 కి గట్టి షాక్.
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
అయితే, 2022- 2024 మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది. ఇక, లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపింది. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తుల పేరు మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?