Thammineni Seetharam : జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మడం తిప్పను, మాటతప్పనన్న జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారని శాసనసభ స్పికర్ కామెంట్స్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. గతంలో చోటు చేసుకున్న తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని పరిహారం అందజేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ అదనపు పరిహారం ఇస్తామన్న మాటకు కార్యక్రమం రూపకల్పన చేసారన్నారు.
కులం , మతం , జాతి , జెండా లేదు. తిత్లీ లో నష్టపొయిన అందరికీ పరిహారం అందిస్తున్నామన్నారు. జగన్ గొప్ప మానవతావాది అని, అర్హత కలిగి ఉంటే గత ఎన్నికలలో ఉన్నా పథకాలు అందించాలని సీఎం సూచిస్తున్నారన్నారు. నాకు తెలిసి జగన్ కంటే కమ్యూనిస్ట్ ఎవరు లేరని, ఇలాంటి ముఖ్యమంత్రిని పదికాలలపాటు గెలిపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిలేని పాలన , పేదరికం పారదోలటానికి సంక్షేమ, అభివృద్ది కార్యక్రమం అందిస్తున్నారన్నారని ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!