Thammineni Seetharam : జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మడం తిప్పను, మాటతప్పనన్న జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారని శాసనసభ స్పికర్ కామెంట్స్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. గతంలో చోటు చేసుకున్న తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని పరిహారం అందజేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ అదనపు పరిహారం ఇస్తామన్న మాటకు కార్యక్రమం రూపకల్పన చేసారన్నారు.
కులం , మతం , జాతి , జెండా లేదు. తిత్లీ లో నష్టపొయిన అందరికీ పరిహారం అందిస్తున్నామన్నారు. జగన్ గొప్ప మానవతావాది అని, అర్హత కలిగి ఉంటే గత ఎన్నికలలో ఉన్నా పథకాలు అందించాలని సీఎం సూచిస్తున్నారన్నారు. నాకు తెలిసి జగన్ కంటే కమ్యూనిస్ట్ ఎవరు లేరని, ఇలాంటి ముఖ్యమంత్రిని పదికాలలపాటు గెలిపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిలేని పాలన , పేదరికం పారదోలటానికి సంక్షేమ, అభివృద్ది కార్యక్రమం అందిస్తున్నారన్నారని ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..