ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం : సోమువీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రి : జల వివాదంపై ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం ఏపీ ప్రజల సమస్య అని… ప్రజల పక్షాన రాష్ట్ర బిజెపి పోరాడుతుందన్నారు. ఏపి జలాల విషయంలో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 4వ తేదీన బిజెపి ముఖ్య నాయకులతో కర్నూల్ లో సమావేశం నిర్వహించి.. ఈ వివాదంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
read also : దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు
Also Read
మిగులు జలాలను వాడుకునే హక్కు ఏ.పి.కే ఉందని… ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు అవగాహన లేదని చురకలు అంటించారు. సీనియర్ ఇంజనీర్లు సలహా ఎందుకు తీసుకోవడంలేదు ?… ప్రాజెక్టులు నిండకుండా తెలంగాణ రాష్ట్రం.. జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం అన్యాయమని ఫైర్ అయ్యారు. ఒరిస్సాతో జలవివాదం పరిష్కారించుకున్న విధంగానే… కృష్ణా జల వివాదం పరిష్కారించుకోవాలని సూచనలు చేశారు.
- Tags
- ap
- Somu Veerraju
- water dispute
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!