Somu Veerraju: ద్వారంపూడిపై చర్యలకు గవర్నర్ కి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకి స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. పోలవరం,ఉత్తరాంధ్ర జిలాల్లో ప్రాజెక్టులు కడుతున్నాము. బీజేపీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది.
జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం..హిందూ వ్యతిరేక ప్రభుత్వం. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకుండా నిలువరించాం. కాల్వల ఆధునికీకరణ పనులకు ఉద్యమం చేస్తామన్నారు.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
కాకినాడ జెఎన్ టి యూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధి లో ఉంది. ఆ స్థలం కోసం కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. ఆ స్థలం గత ముప్పై సవంత్సరాల నుండి కోర్టు పరిధిలోనే ఉంది. పోలవరం తప్ప ఉత్తరాంధ్ర , రాయలసీమ లో ఒక్క ప్రాజెక్ కి పనులు ప్రారంభించలేదు. అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులపై రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లలర్లను అరెస్ట్ చేస్తాము. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాము.కర్నూల్ కి చెందిన ఎస్ బి పి ఈ సంస్థ పాకిస్థాన్ జిందాబాద్ అని అంటున్నారు. పూర్తి ఆధారాలతో కర్నూల్ ఎస్పీ కి ఫిర్యాదు చేసాము. మేమే నిజమైన ప్రతిపక్షం.. పోరాటం చేసి సాధిస్తున్నాం.
పోలీసులతోను వాలంటరీలతోనూ వైసీపీ నాయకులు గడప గడప కు వైసీపీ కార్యక్రమం చేస్తున్నారన్నారు సోము వీర్రాజు. మరోవైపు మాజీమంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రావెల కిషోర్ పేరుతో పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ప్రస్తుతం రావెల అజ్ఞాతంలో వున్నారు. స్విచ్ఛాఫ్ లో ఫోన్ వుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!