AP: మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. కార్యాలయాల వద్ద భారీ రద్దీ
- ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు
- ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో..,
- రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెరిగిన రద్దీ
- సీఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
- రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్న అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కాసేపు ఓపెన్ అయిన వెంటనే మొరాయిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్లకు భూయజమానులు, కొనుగోలుదారులు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల ధరలు పెరుగుతుండటం.. నిన్న, మొన్న అమావాస్య సెంటిమెంట్తో నేడు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా భూముల అమ్మకందారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించాయి. రోజు 70 నుండి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. నేడు వంద నుండి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని అధికారులు అంటున్నారు. భూముల ధరలు పెరుగుతున్నాయని సమాచారం పూర్తిస్థాయిలో రాలేదని.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతోనే పెద్ద ఎత్తున భూ అమ్మకందారులు రిజిస్ట్రారు కార్యాలయాలకు క్యూ కడుతున్నారని అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!