Opeartion Bengal Tiger: అనకాపల్లిలో పులిని బంధించేందుకు ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani : అదానీ కొత్త బిజినెస్..! అంబానీకి టెన్షన్..!
ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నెలరోజులకు పైగా ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. అనకాపలిజిల్లాలో ఆపరేషన్ రాయల్ బెంగాల్ టైగర్ వేగవంతమైంది.చాలా రోజుల తర్వాత పెద్దపులి కదలికలు ట్రాప్ కెమెరాలో చిక్కాయి. దీంతో వ్యాఘ్రాన్ని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసింది అటవీశాఖ.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
అనకాపల్లిలో పెట్రోలింగ్ పెంచింది. కాకినాడ జిల్లాలో ఎగ్జిట్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత బెంగాల్ టైగర్ కదలికలపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. అనకాపల్లి,యలమంచిలి ఏరియాల్లో అటవీ ప్రాంతం, కొండలను ఆనుకుని ఉన్న తోటల్లోనూ తిరుగుతోంది. నీటి అవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చినప్పుడు చెరువులు., కాలువల దగ్గర పగ్ మార్క్స్ నమోదయ్యాయి. కొంతమంది పులిని చూసినట్టు చెప్పినప్పటికీ ఆధారాలు లేని కారణంగా అటవీశాఖ నమ్మడంలేదు.
ఈ క్రమంలో ట్రాకింగ్ బృందాలు కశింకోట మండలం బయ్యవరం దగ్గర పెద్దపులి తిష్టవేసినట్టు గుర్తించాయి. విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ , పడమటమ్మ లోవ ప్రాంతంలో పెద్దపులి రెండు రోజుల క్రితం లేగ దూడపై దాడి చేసి చంపేసింది. మిగిలిన కళేబరాన్ని తినేందుకు రాగా ట్రాప్ కెమెరాలో పక్కాగా రికార్డ్ అయింది. దీంతో పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పెద్దపులి సంచారంతో విస్సన్నపేట గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పశువులను మేతకు బయటకు వదలలేని పరిస్థితిలో పాడి రైతులు వున్నారు. దీంతో పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ పరిస్థితి తప్పదంటున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
Gautam Adani : అదానీ కొత్త బిజినెస్..! అంబానీకి టెన్షన్..!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!