Opeartion Bengal Tiger: అనకాపల్లిలో పులిని బంధించేందుకు ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani : అదానీ కొత్త బిజినెస్..! అంబానీకి టెన్షన్..!
ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నెలరోజులకు పైగా ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. అనకాపలిజిల్లాలో ఆపరేషన్ రాయల్ బెంగాల్ టైగర్ వేగవంతమైంది.చాలా రోజుల తర్వాత పెద్దపులి కదలికలు ట్రాప్ కెమెరాలో చిక్కాయి. దీంతో వ్యాఘ్రాన్ని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసింది అటవీశాఖ.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
అనకాపల్లిలో పెట్రోలింగ్ పెంచింది. కాకినాడ జిల్లాలో ఎగ్జిట్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత బెంగాల్ టైగర్ కదలికలపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. అనకాపల్లి,యలమంచిలి ఏరియాల్లో అటవీ ప్రాంతం, కొండలను ఆనుకుని ఉన్న తోటల్లోనూ తిరుగుతోంది. నీటి అవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చినప్పుడు చెరువులు., కాలువల దగ్గర పగ్ మార్క్స్ నమోదయ్యాయి. కొంతమంది పులిని చూసినట్టు చెప్పినప్పటికీ ఆధారాలు లేని కారణంగా అటవీశాఖ నమ్మడంలేదు.
ఈ క్రమంలో ట్రాకింగ్ బృందాలు కశింకోట మండలం బయ్యవరం దగ్గర పెద్దపులి తిష్టవేసినట్టు గుర్తించాయి. విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ , పడమటమ్మ లోవ ప్రాంతంలో పెద్దపులి రెండు రోజుల క్రితం లేగ దూడపై దాడి చేసి చంపేసింది. మిగిలిన కళేబరాన్ని తినేందుకు రాగా ట్రాప్ కెమెరాలో పక్కాగా రికార్డ్ అయింది. దీంతో పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పెద్దపులి సంచారంతో విస్సన్నపేట గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పశువులను మేతకు బయటకు వదలలేని పరిస్థితిలో పాడి రైతులు వున్నారు. దీంతో పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ పరిస్థితి తప్పదంటున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
Gautam Adani : అదానీ కొత్త బిజినెస్..! అంబానీకి టెన్షన్..!
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!