Andhra Pradesh: సింగ్నగర్తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
- సింగ్నగర్తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం..
- అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు..
- సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో పూర్తిగా వరద ఉధృతి తగ్గిపోయింది: అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: విజయవాడలోని సింగ్ నగర్ తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరాను ప్రారంభించారు. అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజులుగా కరెంట్, నీళ్ళు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటున్నారు. కనీసం మహిళలు వాష్ రూంలకు వెళ్ళాలన్నా నీరు లేకపోవడంతో.. చెప్పుకోలేని కష్టాలు అనుభవించామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని కేవలం మెయిన్ రోడ్డులకే పరిమితం చేయటంతో.. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా లేక ఇబ్బందులు పడ్డాం.. అన్నీ ప్రాంతాలకు నీరు వెళ్ళేలా చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Read Also: PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అలాగే, సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో పూర్తిగా వరద ఉధృతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అయింది. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ మోటార్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు నిలిచి పోయాయి. ఇప్పుడిప్పుడే నీరు తగ్గటంతో మునిగిపోయిన వాహనాలు బయట పడుతున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లు ఇళ్ల నుంచి మెల్లిగా బయటకు వస్తున్నారు. తమకు కనీస సదపాయాలను కల్పించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!