POLAVARAM ISSUE LIVE: పోల వరం ఎవరికి? శాపం ఎవరికి?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరికి వచ్చిన భారీ వరద రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణం అవుతోందా? భద్రాచలం మునక మళ్లీ విభజన సమస్యల్ని లేవనెత్తిందా? ఏడు మండలాల కథ ఏడు చేపల కథని తలపిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు వివాదం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. పోలవరం విషయంలో పాత డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం కేంద్రంగా మాటలయుద్ధం రాజుకుంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ భూభాగానికి ప్రమాదం ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ఏపీ మంత్రి బొత్స మరో అడుగు ముందుకేసి ఏపీ, తెలంగాణను కలిపేసి హైదరాబాద్ ను రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..