Pilli Subhash Chandra Bose : సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నేరగాళ్ళంటారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో ఉభయగోదావరి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ , ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ప్రజలు అమోదించిన పథకాలు అమలు చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. 210 హామీలలో 195 హామీలు చంద్రబాబు ఎగ్గొట్టారని సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నేరగాళ్ళంటారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనికుడు నుంచి సామాన్యుడు వరకూ సంక్షేమ ఫలాలు ఏదోరూపంలో అందుతున్న పరిస్థితి ఉందని ఆయన అన్నారు. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోయినా పేదలకు ఇచ్చిన హమీలు అమలు చేశారన్నారు.
కోవిడ్ ను అరికట్టడంలో ఏపీ ముందంజలో వుందని పీఎం పార్లమెంటు లోనే చెప్పారని, ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. ప్రభుత్వం మారినప్పుడు తక్షణం తీరాల్సిన అప్పు 4500 కోట్లు వరకూ వుండే స్థితినుంచి 80వేల కోట్లతో చంద్రబాబు అప్పగించారని, ఆ అప్పులు తీర్చడం తప్పా, రైతులను ఆదుకోవడం తప్పా, కోవిడ్ సమయంలో పేదలను ఆదుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. మరో ఐదేళ్ళూ సంక్షేమం కొనసాగాలంటే తిరిగి సీఎంగా జగన్ ను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత వుందని ఆయన పేర్కొన్నారు. అన్న మాటను నిలబెట్టుకున్న నాయకుడు సీఎం జగన్ అని ఆయన కొనియాడారు.
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!