Pawan Kalyan: రాయలసీమ ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. నేడు తిరుపతికి జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pawan kalyan to know rayalaseema people problems: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఈకార్యక్రమంలో భాగంగా.. ప్రతి ప్రాంతంలోనూ ప్రజల వద్దకు నేరుగా వెళుతూ వారి సమస్యనలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న విసయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు మూడు సార్లు నిర్వహించిన జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. ప్రజలు తమ సమస్యలను నేరుగా జనసేన అధినేత పవన్ దృష్టి కి తీసుకు వెళ్లారు. దీంతో ఈకార్యక్రమంలోనే తాజాగా మరోమారు జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించేందుకు నిర్ణయించింది.
జనవాణి కార్యక్రమంలో భాగంగా.. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఉందయం 10 గంటలకు జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈకార్యక్రమం తిరుపతిలోని జిఆర్ఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించేందుకు భారీత ఏర్పాటు చేశారు జనశ్రేణులు. జనవాణిలో పవన్ ప్రజలనుంచి సమస్యలను, వారి వద్ద నుంచి వినతులను పవన్ స్వీకరించనున్నారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో.. ప్రజలు ఈ జనవాణి కార్యక్రమానికి రానున్నట్లు సమాచారం. జనవాని కార్యక్రమానికి ఇప్పటికే ఆదివారాల్లో పవన్ విజయవాడలో రెండు దఫాలుగా, భీమవరంలో ఒకసారి ఈకార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
Corona Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
Also Read
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!