pawan kalyan to know rayalaseema people problems: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఈకార్యక్రమంలో భాగంగా.. ప్రతి ప్రాంతంలోనూ ప్రజల వద్దకు నేరుగా వెళుతూ వారి సమస్యనలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న విసయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు మూడు సార్లు నిర్వహించిన జనవాణి కార్యక్రమం ప్రజల �