Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan At Narsapuram Fisherman Meeting

Pawan Kalyan: ప‌దిమంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే…

Published Date :February 20, 2022 , 7:13 pm
By NTV WebDesk
Pawan Kalyan:  ప‌దిమంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తూర్పుగోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో మ‌త్స్య‌కారుల అభ్యున్న‌తి కోసం జ‌న‌సేన పార్టీ స‌భ‌ను ఏర్పాటు చేసింది. ఈ స‌భ‌లో మ‌త్స్యకారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్రేకంగా ప్ర‌సంగించారు. మ‌త్స్యకారుల‌కు జీవో 217 పెద్ద స‌మ‌స్య‌గా మారిందని, రాష్ట్రంలో సుమారు ల‌క్ష‌న్న‌ర మంది మ‌త్స్య‌కారులు ఉన్నార‌ని అన్నారు. మొద‌టి నుంచి చెబుతున్న‌ట్టుగా జ‌న‌సేన పార్టీ మ‌త్స్య‌కారుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ద‌ని, వారి త‌ర‌పుప పోరాటం చేస్తున్న‌ద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. జ‌న‌సేకు క‌నీసం ప‌దిమంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వ‌చ్చేది కాద‌ని అన్నారు.

Read: Pawan Kalyan: అక్ర‌మ‌కేసుల‌పై జ‌న‌సేనాని అగ్ర‌హం… భ‌య‌ప‌డేది లేదు…

Also Read

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!
  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
Add as a preferred
source on google

తాను ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో 217 జీవోను చింపేస్తున్నాన‌ని, మ‌త్స్యకారుల కోసం జీవోను చింపేస్తున్నాన‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే త‌న‌ను జైలుకు పంపితే పంపుకోండ‌ని అన్నారు. తాను చ‌ట్టాల‌ను న‌మ్ముతాన‌ని, కానీ, ఇబ్బందులు పెట్టే చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తాన‌ని అన్నారు. తాను భ‌య‌ప‌డేందుకు, వంగివంగి దండాలు పెట్టేందుకు రాజ‌కీయాల్లోకి రాలేద‌ని అన్నారు. చిన్న వ‌ల‌తో స‌ముద్రంలోకి పోవాలంటే ఎంతో స‌హ‌నం ఉండాల‌ని, మ‌త్స్య‌కారుల సాహ‌స‌మే త‌న‌కు స్పూర్తి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Fisherman Meeting
  • janasena
  • narsapuram
  • pawan kalyan

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions