తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఉద్రేకంగా ప్రసంగించారు. మత్స్యకారులకు జీవో 217 పెద్ద సమస్యగా మారిందని, రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది మత్స్యకారులు ఉన్నారని అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్టుగా జనసేన పార్టీ మత్స్యకారులకు మద్దతుగా నిలుస్తున్నదని, వారి తరపుప పోరాటం చేస్తున్నదని పవన్ పేర్కొన్నారు. జనసేకు కనీసం పదిమంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వచ్చేది…