Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో చిట్ఫండ్ కంపెనీ పేరుతో మోసాలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!
- పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలు..
- ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో భారీగా ఫిర్యాదులు..
- వారం పది రోజుల్లో నిందితులను పట్టుకుంటామని తెలిపిన డీఎస్పీ నాగేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. విజయ లక్ష్మీ టౌన్ షిప్ పేరుతో నడుపుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలో 2.8 కోట్ల రూపాయలు నష్టపోయామని సుబ్బారెడ్డి అనే బాధితుడు పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, అదే కంపెనీలో తాను 11 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయానని గుంటూరు జిల్లా పట్టాభిపురంలో పోలీసులకు దండా రాజ్య లక్ష్మీ అనే మహిళ వ్యాపారవేత్త కంప్లైంట్ చేసింది.
Read Also: Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
ఇక, వరుసగా వస్తున్న ఫిర్యాదులతో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం బాధితులను మోసం చేసిందని నిర్ధారించుకున్నారు. ఇలా, వరుసగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు క్రమంగా ఫోన్లో సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఆ చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. సమగ్ర విచారణ చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ కేసును కొలిక్కి తెస్తామని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!