ASI Son Gang Case: ASI కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంపై మరో కేసు..
- పల్నాడు జిల్లా చిలకలూరిపేట యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్..
- ఏఎస్ఐ కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంపై మరో కేసు నమోదు..
- చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ ఫిర్యాదుతో కేసు..
- కార్లకు నకిలీ నెంబర్లు వేసి అమ్మినట్లు భారత్ కుమార్ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASI Son Gang Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో కారు లోన్ తీసుకున్న ముగ్గురు కిస్తీలు చెల్లించకుండా ఆ కార్లను అమ్మారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Shambhala Trailer: ఆది సాయికుమార్ .. ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
అయితే, ఫైనాన్స్ ఉన్న కార్లను కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ నెంబర్లు వేసి అమ్మినట్లు కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ పేర్కొన్నారు. దీంతో నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఆరుగురిలో ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కు కార్లు ఇస్తున్న అంజీ, భానులు ఉన్నారు. వెంకట నాయుడు గ్యాంగ్ అమ్మిన కార్లలో కొన్నింటికి నకిలీ నెంబర్లు వెయ్యడంతో పాటు ఛాసిస్ నెంబర్లు ట్యాంపరింగ్ చేసినట్లు ఆర్టీఓ అధికారులు నిర్దారించారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..