ఎన్టీవీ షార్ట్ న్యూస్
అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బదులిచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు.
ఛలో విజయవాడకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. విజయవాడ పోలీసుల నిఘా నేత్రంలో వుంది. నగరానికి వచ్చే అన్ని రూట్లలో పోలీసుల పహారా కాసి ప్రభుత్వ ఉద్యోగుల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎంచుకున్నబీఆర్టీఎస్ రోడ్ లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. బీఆర్టీఎస్ రోడ్ ను పరిశీలించారు విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా.
Also Read
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
టీటీడీ లో వందలాది పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. ఆరు రోజుల ముందు పాముకాటుకు గురైన భాస్కర్ నాయుడు. తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో నిన్న చికిత్స చేశారు వైద్యులు.
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా పలువురు క్రీడాకారులు, కోచ్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వీరితోపాటు… ఫీల్డింగ్ కోచ్ దిలీప్, సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ కి కరోనా సోకింది.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్కు యువభారత్ దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుకొనసాగిస్తోంది భారత్.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఎనిమిదోసారి ఫైనల్కు చేరింది టీమ్ఇండియా. నిర్ణీత ఓవర్ల భారత్ నిర్దేశించి 290 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చతికిలపడింది.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!