Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..?
- డెలివరీ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మూత్ర విసర్జన బ్లాక్ వద్ద రంధ్రం..
- వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమంటూ బాధిత కుటుంబం ఆరోపణలు..
- బాలింత మృతికి కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్లకు చెందిన నందినికి గుంటూరుకు చెందిన శివతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారం క్రితం డెలివరీ కోసం వినుకొండలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ తర్వాత నందిని పరిస్థితి సీరియస్ అవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ నందిని మృతి చెందింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో మూత్ర విసర్జన బ్లాక్ దగ్గర రంధ్రం పడడం వల్ల మృతి చెందిందని కుటుంబ సభ్యులు వినుకొండలో హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు.
Read Also: Bigg Boss 9 : రెడ్ ఫ్లవర్ నుంచి ఎగ్ గొడవ వరకు.. బిగ్ బాస్ 9 నామినేషన్స్ హైలెట్స్
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
ఇక, నందిని మృతికి కారణమైన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఇరువైపులా వారికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం లోతైన విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!