CM Chandrababu: తిరుపతిలో మహిళా సాధికారత సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన..
- ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు..
- ఉదయం 10 గంటలకు జాతీయ మహిళా సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు..
- మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ సహా ప్రతినిధులతో కలిసి భోజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నేటి నుంచి రెండు రోజులు పాటు తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది మహిళా ప్రజా ప్రతినిధుల హాజరు కానున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జాతీయ సదస్సు జరగబోతుంది. ఈ ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. తిరుపతి నగరంలోని రాహుల్ కన్వెన్షన్ లో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు కొనసాగనుంది.
Read Also: Zohran Mamdani: న్యూయార్క్లో నెతన్యాహూను అరెస్ట్ చేయిస్తా.. మమ్దానీ వార్నింగ్..
Also Read
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
అయితే, చట్టసభల్లో మహిళా ప్రజా ప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు, సాంకేతిక సవాళ్లు అధిగమించడంలో మహిళా సాధికారత పాత్ర.. తదితర అంశాలపై రెండు రోజులు సదస్సులో చర్చించనున్నారు. అలాగే, ఈరోజు సాయంత్రం చంద్రగిరి కోటను సందర్శించనున్న మహిళా ప్రజా ప్రతినిధులు.. రేపు తిరుమల శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. కాగా, రేపు సదస్సు ముగింపుకు ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?