Nara Lokesh: దళిత గర్జన తప్పా? ఇదేం రాజ్యాంగం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని వెళ్లి వదిలేశారు పోలీసులు. దీనిపై మండిపడ్డారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాడు కట్టి నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు తాళం వేసి నాయకుల్ని అడ్డుకోవడం రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీస్ వర్కింగ్ స్టయిల్. దళితుల హక్కులు కాపాడాలంటూ పిఠాపురం నియోజకవర్గంలో దళిత గర్జన సభ నిర్వహించడం నేరమా..?ఈ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ దళిత నాయకుల్ని గృహనిర్బంధం చేయడం, పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మతో సహా వందమంది నాయకులు, కార్యకర్తలను తాళం వేసి పార్టీ కార్యాలయంలో బంధించడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
పోలీసుల నిర్బంధకాండను లోకేష్ తీవ్రంగా ఖండించారు.వైసీపీ నాయకులు యథేచ్ఛగా దళితులపై దాడులు, హత్యలు చేసినా ప్రభుత్వం, పోలీసులు స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన దళిత సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలని, దళితులపై దాడులు ఆపాలని పోరాడుతున్న ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపడం జగన్ దళిత వ్యతిరేక ధోరణికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు లోకేష్.
ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాడు కట్టి నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు తాళం వేసి నాయకుల్ని అడ్డుకోవడం రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీస్ వర్కింగ్ స్టయిల్. దళితుల హక్కులు కాపాడాలంటూ పిఠాపురం నియోజకవర్గంలో దళిత గర్జన సభ నిర్వహించడం నేరమా?(1/3) pic.twitter.com/cBLkxTaTiP
— Lokesh Nara (@naralokesh) June 4, 2022
KTR: ఆయనది ఐరన్ లెగ్..అప్పుడు టీడీపీ..ఇప్పుడు కాంగ్రెస్ వంతు
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!