ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ : నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ అని… స్వప్రయోజనాల కోసం ప్రధాని మోడీని పవన్ కలవలేదన్నారు నాదెండ్ల మనోహర్. ఇతర ప్రతిపక్షాల గురించి మనకు అనవసరం.. తామే ప్రతిపక్షమన్నారు. ఇసుక, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాల విషయంలో గట్టిగా పోరాడింది జనసేనేనని… జగన్ ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కోవిడ్ సందర్భంలో ఒక్క చోటైనా సీఎం జగన్ పర్యటించారా..? ఒక్క ఆస్పత్రినైనా సందర్శించారా..? ప్రశ్నిస్తున్నాం కాబట్టే జనసేనపై దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలం అర్ధమయ్యేలా చేశామని… ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడిని జనసైనికులు తిప్పి కొడతారని హెచ్చరించారు. దాడులు చేయడం ద్వారా 2019 తరహాలో గెలవాలని భావిస్తోంది ప్రభుత్వమని.. క్షేత్ర స్థాయిలో జనసేన బలపడిందని వెల్లడించారు.రాష్ట్ర సమస్యలపై బీజేపీతో ఎన్నటికీ రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు నాదెండ్ల మనోహర్.
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..