Margani Bharat: సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. అయితే, సీఎం జగన్ ను తలుచుకుంటేనే కొంతమందికి బిపి వస్తుంది అని ఆయన అన్నారు. బీపీ అంటే బాబు.. పవన్ అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కు నిర్దిష్టమైన ఆలోచన లేదు.. రాష్ట్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో బాబు, పవన్ లు గాడిదలు కాశారా.. ఓటు హక్కు ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారు అని ఎంపీ కామెంట్స్ చేశారు.
Read Also: Crime News: కదులుతున్న రైలులో మైనర్ బాలికను వేధించిన నిందితుడు అరెస్ట్
Also Read
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
పవన్ సభలకు వచ్చే అలరి మూకలను చూసి సాధారణ ప్రజల ఇబ్బంది పడుతున్నారు అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. దత్తపుత్రుణ్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. సీఎం జగన్ కేంద్రం నుంచి వంద శాతం నిధులు సాధిస్తున్నారు.. 2024 ఎన్నికల్లో దేవుడు కారుణించి కేంద్రంలో సీట్ల సంఖ్య వైసీపీకి అనుకూలంగా రావాలి అని మార్గాని భరత్ అన్నారు. కేంద్రంలో సీట్ల సంఖ్య మనకు అనుకూలంగా వస్తే ప్రత్యేక హోదా లభిస్తుంది అని పేర్కొన్నాడు.
Read Also: Prabhas: ఇది ‘ఆదిపురుష్’ అసలు లెక్క!
రాజమండ్రిలో జరుగుతున్న గ్రీనరీ అభివృద్ధికి ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలేన్సీ అవార్డు వచ్చిందని ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. రాజమండ్రి యూత్ కి ఈ అవార్డ్ అంకితం చేస్తున్నాను.. రాజమండ్రిలో హరిత యువత పేరుతో కార్యక్రమం అమలు చేస్తున్నాను అని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 18 లక్షల చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!