Mp GVL On Union Budget: వైసీపీ పాలనపై జీవీఎల్ తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తూ.. రాజ్యసభలో వైసీపీ పాలనపై విమర్శలు చేశారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2014-15లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అన్నారు జీవీఎల్. 2020-21లో, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.77,538 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందిందని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక ఆసక్తి కారణంగా, మన ప్రభుత్వం PMAY కింద అత్యధిక కేటాయింపులు మరియు NREGS మరియు అనేక ఇతర పథకాలలో దేశంలో రెండవ అత్యధిక కేటాయింపులు చేసింది. వైసీపీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చేసిన అభివృద్ధి ఒక్కటే జరుగుతోంది.
Also Read
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
మన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులను 4,193 కి.మీల నుండి 8,183 కి.మీలకు రెండింతలు చేసి రూ. 35,000 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కేంద్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ డెడ్ అని వైసీపీ ఈ బడ్జెట్ ను విమర్శించింది. ఫెయిలయ్యింది కేంద్ర బడ్జెట్ కాదని, వైసీపీ చెప్పిన సామెత వారికే ఎక్కువగా వర్తిస్తుందని జీవీఎల్ మండిపడ్డారు. ఎందుకంటే వారు 2019 ఆపరేషన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని జీవీఎల్ దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!