Minister Satya Kumar: విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప జగన్ ఇంకేం చేస్తాడు..
- రైతుల తరపున పోరాటం చేస్తే తప్పులేదు..
- విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప జగన్ ఇంకేం చేస్తాడు..
- రైతులను పరామర్శించడానికి 10 వేల మంది ఎందుకు: మంత్రి సత్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar: రైతుల తరపున పోరాటం చేస్తే తప్పులేదు అని మంత్రి సత్యకూమార్ అన్నారు. కానీ, విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప జగన్ చేస్తాడు.. వైసీపీ నేతలు సిగ్గు లేకుండా 10 వేల మందితో అనుమతి కోరుతారా.. రైతులను పరామర్శించడానికి 10 వేల మంది ఎందుకు.. ఏం చేయాలని అనుకుంటున్నారు 10 వేల మందితో.. దండయాత్ర చేయడానికి వెలుతున్నారా అని ప్రశ్నించారు. మీ 11 ఎమ్మెల్యేలు, మీ ఎంపిలతో వెళ్ళండి.. పరామర్శ పేరుతో వెళ్ళి రైతుల పంటను తొక్కి నాశనం చేసి, వారిపై రాళ్ళ దాడులు చేస్తారు, కార్యకర్తలను కారుతో తొక్కి చంపేస్తారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Congress: ఏపీ మంత్రి నారా లోకేష్ను రహస్యంగా కలిసిన కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఇక, ఆడిగితే మా కార్యకర్తలు చంపితే మీకెంటి నోప్పి అంటారు.. ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తోతాపూరి అంటే ఎంటో అసలు జగన్ కు తెలుసా.. ఏ రోజు అయినా ఒక్క రూపాయి ఇచ్చాడా.. ఏం తెలుసు అని యాత్రలకు వస్తారు.. ఐదేళ్ళు జగన్ చేసినా మోసాలు అన్ని నమ్మారు.. ఇక నమ్మే పరిస్థితి లేదు.. వైసీపీ నేతలకు మైండ్ దెబ్బతింది.. వారి మానసిక పరిస్థితి బాగాలేదు అని మండిపడ్డారు. వారి కోసం వైజాగ్ లో ఒక మెంటల్ హాస్పిటల్ పూర్తి చేశాం.. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తాంను అన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో మెడికల్ సీట్లు పెరుతాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!