RK Roja: బ్రేకింగ్.. మంత్రి రోజాపై జన సైనికుల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: వైసీపీ మంత్రి రోజా సెల్వమణికి వైజాగ్ లో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఆమెపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల రోజా, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మూడు రాజధానులు గురించి విమర్శలు చేసిన విషయమే. పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. షూటింగ్ చేసుకోవడానికి వైజాగ్ కావాలి.. ఆయన సినిమా కలెక్షన్స్ కోసం వైజాగ్ కావాలి. ఆయన నటన నేర్చుకోవడానికి, పోటీ చేయడానికి వైజాగ్ కావాలి.. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతాము అంటే మాత్రం అడ్డుపడుతున్నాడు.
గాజువాక లో పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించి బుద్దిచెప్పారు మీరు చాలా తెలివైన వారు అని విమర్శించింది. ఇక ఈ వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలపై జన సైనికులురాళ్లు విసిరారు. కార్ల అద్దాలను పగుల కొట్టారు. ఈ ఘటనలో రోజా కారు కూడా ఉందని, ఆమెకు దెబ్బలు కూడా తగిలినట్లు సమాచారం. ఇక ఈ దాడిపై రోజా స్పందిస్తూ విశాఖ గర్జనకు వచ్చిన స్పందన తట్టుకోలేకే జన సైనికులు మంత్రులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తుందని, ఒకరిపై చెప్పులు విసిరారని, మరొకరి కారు అద్దాలు పగులకొట్టారని చెప్పిన రోజా ఈ ఘటనతో రౌడీయిజం ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్ధమయ్యిందని తెలిపారు.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!