RK Roja: బ్రేకింగ్.. మంత్రి రోజాపై జన సైనికుల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: వైసీపీ మంత్రి రోజా సెల్వమణికి వైజాగ్ లో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఆమెపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల రోజా, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మూడు రాజధానులు గురించి విమర్శలు చేసిన విషయమే. పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. షూటింగ్ చేసుకోవడానికి వైజాగ్ కావాలి.. ఆయన సినిమా కలెక్షన్స్ కోసం వైజాగ్ కావాలి. ఆయన నటన నేర్చుకోవడానికి, పోటీ చేయడానికి వైజాగ్ కావాలి.. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతాము అంటే మాత్రం అడ్డుపడుతున్నాడు.
గాజువాక లో పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించి బుద్దిచెప్పారు మీరు చాలా తెలివైన వారు అని విమర్శించింది. ఇక ఈ వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలపై జన సైనికులురాళ్లు విసిరారు. కార్ల అద్దాలను పగుల కొట్టారు. ఈ ఘటనలో రోజా కారు కూడా ఉందని, ఆమెకు దెబ్బలు కూడా తగిలినట్లు సమాచారం. ఇక ఈ దాడిపై రోజా స్పందిస్తూ విశాఖ గర్జనకు వచ్చిన స్పందన తట్టుకోలేకే జన సైనికులు మంత్రులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తుందని, ఒకరిపై చెప్పులు విసిరారని, మరొకరి కారు అద్దాలు పగులకొట్టారని చెప్పిన రోజా ఈ ఘటనతో రౌడీయిజం ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్ధమయ్యిందని తెలిపారు.
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
తాజావార్తలు
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!