Kottu Satyanarayana: 3 వేల చిన్న తరహా ఆలయాల అభివృద్ధి.. ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kottu Satyanarayana: త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ స్థాయి అధికారులతో విజిలెన్స్ సెల్ ఏర్పాటు కాబోతోంది.. దేవాలయాల్లో 3 రకాలుగా టెండర్లు పిలుస్తాం అన్నారు.. పూజలకు కావాల్సిన సామాగ్రికి రూ. కోటి టర్నోవర్ ఉన్నవారు పాల్గొనవచ్చు అని తెలిపిన ఆయన.. అన్న ప్రసాదం తయారీ కోసం రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు టెండర్లు పాల్గొనవచ్చు అన్నారు.. అమ్మవారి ప్రసాదం పోటుకి కావాల్సిన సామాగ్రికి రూ. 5 కోట్ల టర్నోవర్ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు..
Read Also: Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ఇక, క్వాలిటీ కంట్రోల్ కోసం స్పెషల్ టీం ఎప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు మంత్రి కొట్టు.. రాష్ట్రంలో ప్రధానంగా 175 ఆలయాలు ఆన్ లైన్ చేశామన్న ఆయన.. దీని ద్వారా ఏ రోజు డేటా ఆ రోజు తెలుసుకోవచ్చు అన్నారు. త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాని.. దాని కోసం ఒక్కో దేవాలయానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు.. మరోవైపు.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఆర్టీసీ డిపో నిర్మాణానికి 4 ఎకరాల కేటాయించనున్నట్టు వెల్లడించారు. 175 ఆలయాలకు ఐటీకి సంబంధించి స్పెషల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!