AP High Court: తరలింపు అంశం.. రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kiran Rijiju About AP High Court Shifting: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కి తరలించాలని 2019లోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. అప్పట్లోనే ఈ విషయంపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సరిగ్గా ఇదే సమాధానాన్ని తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చారు.
హైకోర్టును కర్నూల్కి తరలించాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని చెప్పిన కిరణ్ రిజిజు.. ఈ తరలింపు వ్యవహారంపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాదు.. హైకోర్టు నిర్వహణ ఖర్చులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని.. ఆ తర్వాతే తరలింపు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుందని సూచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు పై విధంగా స్పందించారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!