Kakani Govardhan Reddy: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు సంబంధించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందిలేకుండా చూస్తున్నాం అన్నారు. లక్ష్యం తగ్గించారని ప్రచారం చేస్తున్నారు… పౌర సరఫరాల సంస్థ కోసం నాబార్డ్ తెచ్చిన నిధులను పసుపు..కుంకుమ కింద చంద్రబాబు పంచారు. ఆ బకాయిలను మేము చెల్లించాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. కొందరు నేతలకు వ్యవసాయం గురించీ ఏమీ తెలియకపోయినా మాట్లాడుతున్నారు.
Read Also: Minister Vidadala Rajini: అధికారం లేనప్పుడే టీడీపీకి బీసీలపై ప్రేమ
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. కానీ కొన్ని మీడియాలలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయం గురించి పరిజ్ఞానం ఉన్నవారికి వాస్తవాలు తెలుసు. బహిరంగ మార్కెట్ లో కనీస మద్దతు ధర లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను దగా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువే.. కొన్ని పత్రికల్లో పొంతన లేని వార్తలు రాస్తున్నారు.
టీడీపీ హయాంలోనే. నెల్లూరు లోని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిధుల కుంభకోణం జరిగిందన్నారు మంత్రి కాకాణి. రైతులను అప్పట్లో మోసం చేశారు. ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారు. బోగస్ జి.ఓ.లు ఇచ్జి తప్పుదోవ పట్టించారు. జగన్ హయాంలో ఈ క్రాప్ విధానాన్ని తీసుకు వచ్చాం. నేరుగా రైతుల ఖాతాల్లోకి. నిధులు వేస్తున్నాం. ఆర్.బి.కె.ల ద్వారా ధాన్యం సేకరించి మిల్లర్లకు పంపుతున్నామ అన్నారు మంత్రి కాకాణి. రైతులకు సహకారం ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం అన్నారు.
National Wise Pending Cases: దేశంలో ఎన్ని పెండింగ్ కేసులున్నాయో తెలుసా..?
తాజావార్తలు
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!