Kakani Govardhan Reddy: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు సంబంధించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందిలేకుండా చూస్తున్నాం అన్నారు. లక్ష్యం తగ్గించారని ప్రచారం చేస్తున్నారు… పౌర సరఫరాల సంస్థ కోసం నాబార్డ్ తెచ్చిన నిధులను పసుపు..కుంకుమ కింద చంద్రబాబు పంచారు. ఆ బకాయిలను మేము చెల్లించాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. కొందరు నేతలకు వ్యవసాయం గురించీ ఏమీ తెలియకపోయినా మాట్లాడుతున్నారు.
Read Also: Minister Vidadala Rajini: అధికారం లేనప్పుడే టీడీపీకి బీసీలపై ప్రేమ
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. కానీ కొన్ని మీడియాలలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయం గురించి పరిజ్ఞానం ఉన్నవారికి వాస్తవాలు తెలుసు. బహిరంగ మార్కెట్ లో కనీస మద్దతు ధర లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను దగా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువే.. కొన్ని పత్రికల్లో పొంతన లేని వార్తలు రాస్తున్నారు.
టీడీపీ హయాంలోనే. నెల్లూరు లోని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిధుల కుంభకోణం జరిగిందన్నారు మంత్రి కాకాణి. రైతులను అప్పట్లో మోసం చేశారు. ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారు. బోగస్ జి.ఓ.లు ఇచ్జి తప్పుదోవ పట్టించారు. జగన్ హయాంలో ఈ క్రాప్ విధానాన్ని తీసుకు వచ్చాం. నేరుగా రైతుల ఖాతాల్లోకి. నిధులు వేస్తున్నాం. ఆర్.బి.కె.ల ద్వారా ధాన్యం సేకరించి మిల్లర్లకు పంపుతున్నామ అన్నారు మంత్రి కాకాణి. రైతులకు సహకారం ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం అన్నారు.
National Wise Pending Cases: దేశంలో ఎన్ని పెండింగ్ కేసులున్నాయో తెలుసా..?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!