Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. పవన్ను కూడా ఏకిపారేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నాడు.. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఊడదీసి కొట్టబట్టే కదా రోడ్డున పడ్డావు అంటూ సెటైర్లు వేశారు.. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి మాట్లాడటం ఎప్పుడైనా చూశామా? రాయలసీమ ప్రజల మనోభావాలను మంటగలిపే విధంగా మాట్లాడటం కరెక్టేనా? అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని చవట సన్నాసి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఏం మారుస్తాడు? గోంగూర? అని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ నాది.. నేనే పెట్టాను.. అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు.
Read Also: JanaSena: అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జనసేన సాయం..
Also Read
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు మంత్రి జోగి రమేష్.. ఎంగిలి మెతుకులకు ఆశ పడే కుక్క చంద్రబాబు.. ఏ పార్టీ సంకనాకాలా అని చూస్తూ ఉంటాడు అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే వస్తారు.. వీళ్లందరూ కలిసినా వైసీపీని ఇంచ్ కూడా కదిలించలేరని సవాల్ చేశారు.. మరోవైపు.. పవన్ కల్యాణ్పై మరింత డోస్ పెంచారు జోగి రమేష్.. పవన్ కల్యాణ్ సైకో గాడు.. అతని సైకో సేనలు అర్ధరాత్రిలో తిరుగుతూ కటౌట్లు తగుల బెడుతున్నారు అని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నోరు పారేసుకుని విర్రవీగే టీడీపీ నేతలు అందరూ ఇంటికి వెళ్లటం ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి జోగి రమేష్.. కాగా, కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..