Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Botsa Satyanarayana Comments On Ap Employees Unions

ఇక‌ చ‌ర్చ‌ల కోసం ఎదురుచూపులు ఉండ‌వు.. వారు ముందుకు వ‌స్తేనే..!

Published Date :January 28, 2022 , 3:24 pm
By Sudhakar Ravula
ఇక‌ చ‌ర్చ‌ల కోసం ఎదురుచూపులు ఉండ‌వు.. వారు ముందుకు వ‌స్తేనే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం-ఉద్యోగ సంఘాల మ‌ధ్య ఎటూ తేల‌కుండా పోతోంది.. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న బాట ప‌డితే.. మ‌రోవైపు.. చ‌ర్చ‌ల కోసం ప్ర‌భుత్వం క‌మిటీ ఏర్పాటుచేసింది.. అయినా, చ‌ర్చ‌ల‌కు ముందు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.. అయితే, పీఆర్సీ సాధ‌న స‌మితి తీరుపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఇక‌పై చ‌ర్చ‌ల కోసం సంప్ర‌దింపుల క‌మిటీ ఎదురుచూపులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు.. ఉద్యోగ సంఘాలు ముందుకు వ‌స్తేనే చ‌ర్చ‌లు ఉంటాయ‌న్న ఆయ‌న‌.. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామ‌ని తెలిపారు.. ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరం అన్నారు.

Read Also: సోమువీర్రాజు త‌న వ్యాఖ్యలు వెన‌క్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి..

ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా..? అంటూ ప్ర‌శ్నించారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేద‌న్న ఆయ‌న‌.. ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ ఇవాళ‌ మరోసారి సమావేశానికి ఆహ్వానించింది.. అయినా వారు ముందు రాక‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బొత్స‌.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామ‌న్న ఆయ‌న‌.. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap employees
  • Minister Botsa Satyanarayana
  • prc

తాజావార్తలు

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!

  • Suriya : సూర్య ‘కరుప్పు’ రిలీజ్ డేట్ ఫిక్స్?

  • US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

  • Bengaluru: వంట విషయంలో అత్తతో గొడవ.. టెక్కీ ఆత్మహత్య!

ట్రెండింగ్‌

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions