Hidma History: హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
- హిడ్మా మృతితో మావోయిస్టు దళాలకు గట్టి దెబ్బ..
- మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి..
- హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..
- భద్రతా దళాలు హిడ్మా పేరు వినగానే అలర్ట్ మోడ్లోకి వెళ్లే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidma History: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. హిడ్మా మృతితో మావోయిస్టు దళాలకు గట్టి దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ, అతను గతంలో జరిపిన దాడుల గురించి తెలిసిన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే, హిడ్మా మొత్తం 26 దాడుల్లో ప్రత్యక్ష పాత్ర పోషించిన కీలక నిందితుడిగా ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలపై దాడులకు నాయకత్వం వహించాడు.
Read Also: Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
అయితే, భద్రతా దళాలు హిడ్మా పేరు వినగానే అలర్ట్ మోడ్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది. హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే అనే వ్యాఖ్యలు వినిపించాయి. అతని దాడుల విధానం, దాడులు చేసేందుకు వేసే ప్రణాళికలు అలా ఉండేవి. ఇక, హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టుల్లో భయం మొదలైంది, అతని మరణం తర్వాత మావోయిస్టుల అంతర్గత వ్యవస్థలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి.
హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
* మొత్తం 26 దాడుల్లో కీలక నిందితుడిగా హిడ్మా..
* 2007లో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా ఉర్పల్మెట్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి పలువురిని హతమార్చడం ద్వారా హిడ్మాకు మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..
* 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి..
* 2013లో జీరామ్ ఘాటీ దగ్గర కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీ రోల్..
* 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చింపేసిన హిడ్మా..
* 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి ..
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!