Hidma History: హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
- హిడ్మా మృతితో మావోయిస్టు దళాలకు గట్టి దెబ్బ..
- మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి..
- హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..
- భద్రతా దళాలు హిడ్మా పేరు వినగానే అలర్ట్ మోడ్లోకి వెళ్లే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidma History: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. హిడ్మా మృతితో మావోయిస్టు దళాలకు గట్టి దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ, అతను గతంలో జరిపిన దాడుల గురించి తెలిసిన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే, హిడ్మా మొత్తం 26 దాడుల్లో ప్రత్యక్ష పాత్ర పోషించిన కీలక నిందితుడిగా ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలపై దాడులకు నాయకత్వం వహించాడు.
Read Also: Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అయితే, భద్రతా దళాలు హిడ్మా పేరు వినగానే అలర్ట్ మోడ్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది. హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే అనే వ్యాఖ్యలు వినిపించాయి. అతని దాడుల విధానం, దాడులు చేసేందుకు వేసే ప్రణాళికలు అలా ఉండేవి. ఇక, హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టుల్లో భయం మొదలైంది, అతని మరణం తర్వాత మావోయిస్టుల అంతర్గత వ్యవస్థలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి.
హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
* మొత్తం 26 దాడుల్లో కీలక నిందితుడిగా హిడ్మా..
* 2007లో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా ఉర్పల్మెట్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి పలువురిని హతమార్చడం ద్వారా హిడ్మాకు మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..
* 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి..
* 2013లో జీరామ్ ఘాటీ దగ్గర కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీ రోల్..
* 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చింపేసిన హిడ్మా..
* 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి ..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!