Mandakrishna Madiga: 88 నియోజకవర్గాల్లో పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదిగలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు మందకృష్ణ మాదిగ. మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించిన మందా కృష్ణమాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకూ 88 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు ముందుకు రానిపక్షంలో ఎందుకు పార్టీ తీర్మానాలు చేసారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు.
బీజేపీ పాలకులకు చిత్త శుద్ధి లేదు. మాదిగలను మరో ఉద్యమానికి సిద్దం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే మహాసంగ్రామ యాత్ర చేపట్టామన్నారు మందకృష్ణమాదిగ. ఎస్సీ రిజర్వేషన్ కు నాయకత్వం వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్నాం.
Also Read
సమస్య పరిస్కారం కాకుంటే ఏపీ తెలంగాణలో బీజేపీ నేతలు ఎలా తిరుగుతారో చూస్తాం అన్నారు. వందలాది బహిరంగ సభలలో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వర్గీకరణకు మద్దతు తెలిపింది. అధికారం చేపట్టి ఎనిమిది సంవత్సరాలైనా షెడ్యుల్ కులాల వర్గీకరణ సమష్యను బీజేపీ పరిష్కరించలేదన్నారు. ఒక రూపాయి భారం పడని సమస్య ఏబీసీడీ వర్గీకరణ. మాదిగలకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..