Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. 26 మార్కులు వస్తే పాస్
- ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు..
- గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్గా మార్పు..
- గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26..
- బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు..
- ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష, పాస్ మార్కులు 29..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కుల విధానంలోనూ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
Also Read
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
ఇక, గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్గా మార్పులు చేసింది. గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండగా.. ఇప్పుడు పాస్ మార్కులను 26కి కుదించింది. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. పాస్ మార్కులను 35గా ఫిక్స్ చేశారు. అలాగే, బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా.. ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా 29 మార్కులు వస్తే పాస్ అవుతారు. సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ కానున్నారు.
Read Also: CM Chandrababu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
అలాగే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు ఉండనున్నాయి. కాగా, గతంలో ఫెయిలై మళ్లీ ఇప్పుడు పరీక్షలు రాస్తున్న వారికి ఈ కొత్త మార్పులు వర్తించవు అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కొత్తగా ఎలక్టివ్ సబ్జె్క్ట్ విధానాన్ని కూడా విద్యా శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించారు.
తాజావార్తలు
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!