Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. 26 మార్కులు వస్తే పాస్
- ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు..
- గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్గా మార్పు..
- గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26..
- బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు..
- ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష, పాస్ మార్కులు 29..
Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కుల విధానంలోనూ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ఇక, గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్గా మార్పులు చేసింది. గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండగా.. ఇప్పుడు పాస్ మార్కులను 26కి కుదించింది. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. పాస్ మార్కులను 35గా ఫిక్స్ చేశారు. అలాగే, బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా.. ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా 29 మార్కులు వస్తే పాస్ అవుతారు. సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ కానున్నారు.
Read Also: CM Chandrababu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
అలాగే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు ఉండనున్నాయి. కాగా, గతంలో ఫెయిలై మళ్లీ ఇప్పుడు పరీక్షలు రాస్తున్న వారికి ఈ కొత్త మార్పులు వర్తించవు అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కొత్తగా ఎలక్టివ్ సబ్జె్క్ట్ విధానాన్ని కూడా విద్యా శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించారు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!